విప్ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ

1032చూసినవారు
విప్ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ
ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదినం సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక సంజీవని ఆసుపత్రిలో ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో పేషెంట్లకు సోమవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్