ధర్మారం రామాలయంలో ధ్యాన శిక్షణ

572చూసినవారు
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని రామాలయంలో పిరమిడ్ స్పిరిచ్యువల్ మూమెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు ధ్యాన శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 41 రోజుల పాటు జరిగే ఈ ధ్యాన శిక్షణను ఆసక్తి గలవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్