ధర్మారంలో నిత్య యోగా తరగతులు

61చూసినవారు
ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో నిత్య యోగా తరగతులు కొనసాగుతున్నాయి. ఆదివారం వేకువ జామున యోగా గురువు సుధాకర్ ఆధ్వర్యంలో వివిధ రకాల యోగా ఆసనాలు వేసి అభ్యాసకులకు యోగా నేర్పించారు. ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ, నిత్యం యోగా చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. స్థానికులు యోగా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సుధాకర్ కోరారు.

సంబంధిత పోస్ట్