మహాలక్ష్మి ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పణ

1027చూసినవారు
మహాలక్ష్మి వార్షికోత్సవంను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నది వద్ద గల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పక్షాన ఆదివారం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను అర్చకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కిరణ్, వేదపండితులు ముత్యాల శర్మ, అర్చకులు, పురోహితులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్