హైమాస్ దీపాలు ప్రారంభం

81చూసినవారు
హైమాస్ దీపాలు ప్రారంభం
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలోని యాదవ కాలనిలో వెలుగునిచ్చే హైమాస్ వీధి దీపాలను స్థానిక తాజా మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ నేత గాజుల మల్లేశం ఏర్పాటు చేయించి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. రాజారాంపల్లి పంచాయతీ కార్యదర్శి దేవిడి శ్రీకాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఎలేటి చంద్రా రెడ్డి,పలు పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్