మనమడిపై గొడ్డలితో దాడి చేసిన తాత

28244చూసినవారు
మనమడిపై గొడ్డలితో దాడి చేసిన తాత
ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో సామంతుల మహేష్ (28) గత రాత్రి 1 గంట సమయంలో హత్యాయత్నానికి గురయ్యాడు. మహేష్ నిద్రిస్తున్న సమయంలో అతడి తాత సామంతుల కొమురయ్య (66) గొడ్డలితో మొఖంపై నరికి హత్యాయత్నం చేశాడు. ఈ మేరకు మహేష్ మేనమామ కట్ట కొమురయ్య దరఖాస్తు మేరకు కేసు నమోదు నమోదు చేసుకున్నట్లు ధర్మారం ఎస్ఐ టి సత్యనారాయణ తెలిపారు. సామంతుల కొమరయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్