108 నాగ ప్రతిమ శివలింగాల ధర్మగుండం కలిగిన ఆలయం

80చూసినవారు
బెజ్జంకి మండలం ఖాసీంపేట గ్రామంలో శ్రీ స్వయంభు మానసాదేవి ఆలయం ఎంతో విశిష్ఠతను కలిగి ఉంది. ఆలయ స్థల పురాణం ప్రకారం. రైతులు పొలంలో పనులు చేస్తుండగా అమ్మవారు లభించారని తెలుస్తోంది. ఈ ఆలయం ప్రత్యేకత 108 నాగ ప్రతిమ శివలింగాల ధర్మగుండం కలిగి ఉండడం. కాగా, ఇక్కడి అమ్మవారికి ముడుపు కడితే కోరికలు తప్పకుండ నెరవేరుతాయని నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్