హుజురాబాద్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి

1899చూసినవారు
కలియుగ దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని మంగళవారం ఉదయం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన సతీమణి శాలినిరెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో హుజురాబాద్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్