మండుతున్న ఎండలు

53చూసినవారు
మండుతున్న ఎండలు
హుజారాబాద్ నియోజకవర్గంలో పగటిపూట ఎండలు వేసవిని కల్పిస్తున్నాయి. మంగళవారం మ. 3 గంటలకు 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. వర్షాకాలం ప్రారంభమై 20 రోజులు కావస్తున్న పూర్తిస్థాయి వర్షాలు పడకపోవడంతో ఎండల తీవ్రత కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రాబోయే రెండు, మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్