హుజూరాబాద్‌: విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ హఠాన్మరణం

60చూసినవారు
హుజూరాబాద్‌: విధి నిర్వహణలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ హఠాన్మరణం
డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌ గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. హుజూరాబాద్‌ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ వెళ్తుండగా గజ్వేల్ వద్దకు రాగానే డ్రైవర్ రమేశ్‌ సింగ్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే బస్సును పక్కకు నిలిపి, కుప్పకూలిపోయారు. ప్రయాణికులు ఆయనను ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. పూర్‌.ఎల్‌.మూర్తి ఆదివారం కరీంనగర్‌ బస్టాండులో కంట్రోలర్‌ వద్ద ఛార్టులో వివరాలు రాస్తూ హఠాత్తుగా కుప్పకూలి చనిపోయారు.

సంబంధిత పోస్ట్