తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జమ్మికుంట మండల కేంద్రంలో హుజురాబాద్ నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల ఫోరం సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. 10 సంవత్సరాలుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారులను గుర్తించి వారిని ఆదుకోవాలని కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కుమారస్వామి, అన్నం ప్రవీణ్ , సర్పంచ్ రాజిరెడ్డి మహేందర్, ఆకుల రాజేందర్, బుడిగె శ్రీకాంత్ , సంపత్, మహమ్మద్ , అబ్జల్ ఉద్యమకారులు పాల్గొన్నారు.