లోకల్ యాప్ కథనానికి స్పందన

1053చూసినవారు
జగిత్యాల రూరల్ మండలం మోరపల్లిలో దమ్మ మల్లిక అనే రైతుకు చెందిన 4 ఎకరాల ఆయిల్ పామ్ తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన కథనం శుక్రవారం లోకల్ యాప్ లో వచ్చింది. ఈ కథనానికి కొన్ని గంటల్లోనే స్పందించిన జిల్లా కలెక్టర్ షేఖ్ యాస్మిన్ భాషా విచారణకు హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాల ప్రకారం హార్టికల్చర్ అధికారి స్పందన సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక తయారు చేసి నష్టం అంచన వేశారు.

సంబంధిత పోస్ట్