బిజెపితోనే అభివృద్ధి సాధ్యం

575చూసినవారు
బిజెపితోనే అభివృద్ధి సాధ్యం
దేశ అభివృద్ధికి బిజెపిని గెలిపించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి అన్నారు. బుధవారం జగిత్యాల రురల్ మండలం తిమ్మాపూర్ లో మహిళలను కలిసి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్