ఇద్దరు ఎంపిలతో వెళ్లి ఢిల్లీ నుండి తెలంగాణ తెచ్చిన.

56చూసినవారు
ఇద్దరు ఎంపిలతో వెళ్లి ఢిల్లీ నుండి తెలంగాణ తెచ్చిన.
ఇద్దరు ఎంపిలతో వెళ్లి ఢిల్లీ నుండి తెలంగాణ తెచ్చిన అని బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ చౌరస్తా నుండి ఆదివారం రాత్రి రోడ్ షో నిర్వహించి అనంతరం పాత బస్ స్టాండ్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ
బీఆరెస్ బిడ్డలు అయితేనే ప్రేగులు తెగేదాకా కొట్లాడుతారు. జగిత్యాలలో రచయితలు మేధావులు చాలా మంది ఉన్నారు. చెజేతులారా తెలంగాణ హక్కులు కోల్పోవద్దు అని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్