మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎఎస్ఐని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఎ వి రంగనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఓ మహిళా తన భర్త వేధింపులకు గురించేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎఎస్ఐ వి రామయ్య బాధిత మహిళతో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం కొనసాగించినట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో విచారణ జరిపి సస్పెండ్ చేశారు.