సీఎంను కలిసిన జీవన్ రెడ్డి

2271చూసినవారు
నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎం జీవన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి గెలుపుకు కృషి చెయ్యాలన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నిజామాబాద్ ఎంపీ అభ్యర్తిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యకర్తలు, ప్రజల అందరి సహకారంతో గెలిచి చూపిస్తా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్