జగిత్యాలలో చిన్ననాటి గురువును కలిసిన కేసిఆర్

67చూసినవారు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన చిన్ననాటి గురువు జైశెట్టి రమణయ్యను జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్ లో సోమవారం కలిసారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ చరిత్రకారుడు రమణయ్యతో, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రమణయ్య కుటుంబ సభ్యులు కేసిఆర్ ను శాలువా కప్పి సన్మానించారు. వారి వెంట ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్