జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

64చూసినవారు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్
ప్రజా పాలనా దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పాలనాధికారి బి. సత్య ప్రసాద్ మంగళవారం తన క్యాంప్ ఆఫీస్ తో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పి స్పెషల్ ఆఫీసర్ హోదాలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్