తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్

560చూసినవారు
తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్
కరీంనగర్ ఎంపీగా రెండవసారి గెలిచిన బండి సంజయు కేంద్రమంత్రి పదవి వరించింది. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టిన బండి. 2019లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా గెలిచి, ఏడాదిలోపే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై. 2024లో అదే స్థానం నుంచి ఎంపీగా గెలిచి ఆదివారం తొలిసారి కేంద్ర మంత్రి గా ప్రమాణ స్వీకారం చేశారు.

సంబంధిత పోస్ట్