భూకబ్జా కేసులో మహిళకు జైలు శిక్ష

14154చూసినవారు
భూకబ్జా కేసులో మహిళకు జైలు శిక్ష
కొత్తపల్లిలో భూకబ్జా కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఆక్రమణకు పాల్పడిన ఘటనలో ఈ నెల 22న తొమ్మిది మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న కిష్టమ్మ (75)ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు కిష్టమ్మను జైలుకి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్