మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మేయర్

596చూసినవారు
మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మేయర్
కరీంనగర్ లోని అల్గునూర్ శ్రీ పుట్ట మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో సోమవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు. ఇందులో కార్పొరేటర్లు సల్ల శారద- రవీందర్, జంగిలి ఐలేందర్ యాదవ్, కుల బాంధవులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్