రూ.21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు

82చూసినవారు
రూ.21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు
భారత్ నుంచి రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైం గరిష్ఠానికి చేరుకున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.21,083 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో రూ.21 వేల కోట్ల మార్కను అధిగమించడం ఇదే తొలిసారని ఎక్స్ వేదికగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్