ఎంపీకి పెన్నులు, నోట్ బుక్కులు అందించిన బిజెపి అధ్యక్షుడు

79చూసినవారు
ఎంపీకి పెన్నులు, నోట్ బుక్కులు అందించిన  బిజెపి అధ్యక్షుడు
కోరుట్ల పట్టణంలో నిజాంబాద్ పార్లమెంటు సభ్యులుగా రెండో సారి భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా మొట్టమొదటిసారిగా కోరుట్ల నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనానికి శనివారం వచ్చిన ధర్మపురి అరవింద్ కి నోట్ బుక్స్, పెన్నులు, ప్యాడ్స్ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు బోడ్ల రమేష్ ఆధ్వర్యంలో అర్వీంద్ కు బహుకరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్