కాంగ్రెస్ లో చేరిన కోరుట్ల మండలం యూసుఫ్ నగర్ గ్రామ అధ్యక్షులు అచ్చ చంద్రశేఖర్, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జి లింగంపల్లి ప్రణీత్ కుమార్, గ్రామ ఎస్సీ సెల్ అధ్యక్షులు కశవత్రి కళ్యాణ్ లు సోమవారం తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొన్ని ప్రలోభాలకు లొంగి
కాంగ్రెస్ పార్టీలో చేరామని మెమెప్పుడు డా. సంజయ్ అడుగు జాడల్లో నడుస్తామని తెలిపారు.