జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని గోల్ హనుమాన్ ఆలయం వద్ద శనివారం హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయ పురోహితులు మదన్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హనుమాన్ చాలీసా భజన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.