మహిళతో వివాహేతర సంబంధం.. ఏఎస్ఐ సస్పెండ్

6664చూసినవారు
మహిళతో వివాహేతర సంబంధం.. ఏఎస్ఐ సస్పెండ్
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ రామయ్యను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ రంగరాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళ తన భర్త వేధింపుల నుంచి రక్షించాలని ఇబ్రహీంపట్నం స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సదరు మహిళతో ఏఎస్ఐ పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధం కొనసాగించినట్లు వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విచారణ అనంతరం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్