రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన జువ్వడి

82చూసినవారు
రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపిన జువ్వడి
మెట్ పల్లి పట్టణంలో రంజాన్ పండగ పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో గురువారం మైనార్టీలకు వెంకట్రావుపేట దర్గా వద్ద రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వడి కృష్ణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం కౌన్సిలర్ యామ రాజయ్య, ఎండి షాకీర్, తిప్పిరెడ్డి, అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్