అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు

1038చూసినవారు
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు
గన్నేరువరం మండలంలోని మైలారం ఎక్స్ రోడ్ వద్ద బుధవారం అక్రమంగా తరలిస్తున్న మధ్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రూ. 21712 విలువ గల మద్యంనీ తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహించిన అక్రమంగా మద్యం తరలించిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై తాండ్ర నరేష్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్