బావిలో పడిన వృద్ధురాలిని కాపాడిన దివ్యాంగుడు

29662చూసినవారు
బావిలో పడిన వృద్ధురాలిని కాపాడేందుకు ఓదివ్యాంగుడు సాహసం చేసి బావిలో దూకి కాపాడిన సంఘటన శంకరపట్నం మండలం కొత్తగట్టులో జరిగింది. వివరాల్లోకి వెళితే గడ్డం మల్లమ్మ అనే వృద్ధురాలు మతిస్థిమితం లేక శివారులోని వ్యవసాయ బావిలో పడిపోగా అదే గ్రామానికి చెందిన బండారి రవీందర్ అనే దివ్యాంగుడు ఎంతో సాహసించి వ్యవసాయ బావిలో దూకి ఆ వృద్దురాల్ని తాడు సహాయంతో బయటికి తీసి ప్రాణాలు కాపాడాడు. 108ద్వారా ఆసుపత్రికి తరలించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్