చలో కరీంనగర్ కథన బేరి సన్నాహక సమావేశం

1478చూసినవారు
శంకరపట్నం మండల కేంద్రంలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఆదివారం బిఆర్ఎస్ చలో కరీంనగర్ కథనబేరి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని, తెలంగాణ రాష్ట్ర సాధనలో మలిదశ ఉద్యమలో కీలక పాత్ర పోషించిన వినోద్ కుమార్ ను తిరిగి ఎంపీగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కార్యకర్తలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్