పాడి రైతు కుటుంబానికి పుస్తే, మట్టెలు వితరణ

2233చూసినవారు
పాడి రైతు కుటుంబానికి పుస్తే, మట్టెలు వితరణ
పాడి రైతు కుటుంబానికి కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో పుస్తే, మట్టెలు అందించారు. శంకరపట్నం మండల పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన పాడి రైతు దేవునురి భూమయ్య- నరసమ్మ దంపతుల కుమార్తె వివాహా వేడుకలో కరీంనగర్ డైరీ సూపర్వైజర్ రెడ్డవేని వెంకటేష్ ఆధ్వర్యంలో నూతన వధువుకు పుస్తే, మట్టెలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో డైరీ అధ్యక్షులు చింతిరెడ్డి వెంకట్ రాజిరెడ్డి, కార్యదర్శి కృష్ణ, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్