గుండెపోటుతో ఎస్ఎల్ఐ విద్యుత్ అధికారి మృతి*

544చూసినవారు
గుండెపోటుతో ఎస్ఎల్ఐ విద్యుత్ అధికారి మృతి*
శంకరపట్నం మండలం తాడికల్ సబ్ స్టేషన్ లో ఎస్ఎల్ఐగా విధులు నిర్వహిస్తున్న అశ్వక్ హుస్సేన్ గుండెపోటుతో మృతి చెందారు. విద్యుత్ అధికారులు తెలిపిన మేరకు శనివారం తాటికల్లో సబ్స్టేషన్లో విధులు నిర్వర్తించడానికి ఉదయం రావడంతో హుస్సేన్ చాతిలో నొప్పి వస్తుందని తెలపడంతో విద్యుత్ శాఖ సిబ్బంది హుటాహుటిన కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్