పురాతన ఆలయం ధ్వంసం

81చూసినవారు
పెద్దపల్లి మండలంలోని ముత్తారం ధర్మబాద్ గ్రామంలోని ఆండాలమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు పురాతన ఆలయం ధ్వంసానికి పాల్పడ్డారు. ఆలయ గోపురంతో పాటు పలు చోట్ల ధ్వంసం చేశారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారా అనే అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్