పురుగుల మందు వాడకంపై అవగాహన

62చూసినవారు
పురుగుల మందు వాడకంపై అవగాహన
కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ళ గ్రామంలో బీసీఐ సంస్థ ఆధ్వర్యంలో పురుగుల మందు వాడకంపై శనివారం రైతులకు అవగాహన కల్పించారు. 'రసాయన ఎరువులు వద్దు - సేంద్రియ ఎరువులు ముద్దు' అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీసీఐ సంస్థ ప్రతినిధులు పల్లె సాయి ప్రకాష్ రెడ్డి, తూండ్ల అరుణ మాట్లాడుతూ. రసాయనిక ఎరువులు పర్యావరణానికి, మనుషులకు తీవ్ర హాని కలిగిస్తాయని వివరించారు.

సంబంధిత పోస్ట్