ఐఎన్టీయూసీ పిట్ కమిటీ ఎన్నిక
By Sathish KK 1075చూసినవారుసింగరేణి సంస్థ ఆర్జీ3 ఏరియా ఓసీపీ-2లో బుధవారం ఎస్సీఎంఎల్యూ- ఐఎన్టీయూసీ నూతన పిట్ కమిటీ, సేఫ్టీ కమిటీ, మెయిన్ కమిటీలను బ్రాంచి ఉపాధ్యక్షుడు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. పిట్ కార్యదర్శిలుగా నరసింహచారి, రామిల్ల మనోహర్, అసిస్టెంట్ పిట్ కార్యదర్శిగా డుండె రాజేందర్, మహిళా పిట్ కార్యదర్శిగా తేజ్ ప్రియ, ఆర్గనైజేషన్ సెక్రటరీగా లక్ష్మయ్యతోపాటు సభ్యులను ఎన్నుకున్నారు.