కరీంనగర్ జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంతోషం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో.. నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మాదాసు మొండయ్య, ఉపాధ్యక్షులుగా జాగిరి నరేష్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు పార్టీ బలోపేతానికి, గ్రామ అభివృద్ధికి పాటుపడతానని తెలియజేయడం జరిగింది.