జయశంకర్ జిల్లా కాటారం మండలం బయ్యారం గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మహిళా సంఘాల గుంటూరు పల్లి నుండి బయ్యారం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య, సురేందర్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అచ్చం, పంచాయతీ కార్యదర్శి రజిత, ఫీల్డ్ అసిస్టెంట్ సాంబయ్య మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.