గోల్డ్ మెడల్ సాధించిన బాలికలకు సన్మానం

64చూసినవారు
గోల్డ్ మెడల్ సాధించిన బాలికలకు సన్మానం
కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. శ్రీ హర్షిని, వైష్ణవి, నిహారిక, శ్రీనిత, నిదర్శిని గోల్డ్ మెడల్ సాధించగా బుధవారం గ్రామస్తులు శాలువాలతో సన్మానించి బాలికలకు నగదు పారితోషికం అందజేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాసం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కారుకూరి సత్యనారాయణ, మధుకర్, తిరుపతి, ఆనంద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్