రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ వినతి

1550చూసినవారు
రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ వినతి
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ కు ఆదివారం పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ రఘువీర్ సింగ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్