పరిశుభ్రమైన కాలనీలే లక్ష్యం

1547చూసినవారు
పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించి పరిశుభ్రమైన కాలనీల కోసం కృషి చేయాలని సుల్తానాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక 10వ వార్డు, మెయిన్ రోడ్లలో పారిశుధ్య పనులను పరిశీలించి చెత్తను మురికి కాలువలో పారవేయకుండా వార్డులకు వచ్చే స్వఛ్చ ఆటోలకి ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్