పోలింగ్ సిబ్బంది తొలిదశ ర్యాండమైజేషన్ పూర్తి

549చూసినవారు
పోలింగ్ సిబ్బంది తొలిదశ ర్యాండమైజేషన్ పూర్తి
జిల్లాలో జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి పోలింగ్ సిబ్బంది మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓ గంగయ్య, డీఈఓ మాధవి, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్