కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం

69చూసినవారు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని పెద్దపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు భూషణవేన సురేష్ గౌడ్, కౌన్సిలర్లు భూతగడ్డ సంపత్, తాడూరి పుష్పకళ శ్రీమాన్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మాట్లాడారు. సమావేశంలో పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్, నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, బండారి సునీల్, కొండి సతీష్, భీమోజు సురేందర్, యాట సంగీత్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్