జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

2246చూసినవారు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తమకు సరైన వైద్యం అందడం లేదని పేషెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన యువకులు జాండీస్ సమస్యతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళగా, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళమని చెప్పినట్లు తెలిపారు. దీనిపై వైద్య అధికారులు స్పందించి పేద ప్రజలకు వైద్యం అందేలా చూడాలని కోరారు.

సంబంధిత పోస్ట్