పోలింగ్ స్టేషన్ ను పరిశీలించిన తహసీల్దార్

80చూసినవారు
పోలింగ్ స్టేషన్ ను పరిశీలించిన తహసీల్దార్
ఓదెల మండలంలోని పొత్కపల్లి పోలింగ్ కేంద్రాన్ని తహసిల్దార్ యాకన్న పరిశీలించారు. గురువారం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి కేంద్రంలో మౌలిక సదుపాయాలు తదితర సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నర్సింగం, రాజేందర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్