వ్యక్తి దారుణ హత్య

73చూసినవారు
వ్యక్తి దారుణ హత్య
పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కలవేని రాజేశం అనే వ్యక్తి గురువారం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు కొత్తపెల్లి గ్రామ శివారులోని రహదారిపై రాజేశంను హత్య చేశారు. సంఘటన స్థలానికి చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్