బ్యాంకర్స్ తో జేసీ సమావేశం

533చూసినవారు
బ్యాంకర్స్ తో జేసీ సమావేశం
రామగుండం నియోజకవర్గంలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, రిప్రజెంటేటివ్ లతో గురువారం ఎన్టిపిసి మిలీనియం హాల్లో ఎలేక్ట్రోరల్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సస్పిషియస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం తహసిల్దార్ రామ్మోహన్, డిప్యూటీ తహసిల్దార్లు ఎం. తిరుపతి, ఎన్. విజయ్ తదితరులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్