ఎస్బిఐ ప్రజల బ్యాంకా.? బిజెపి ప్రభుత్వా బ్యాంకా.?

1118చూసినవారు
రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్లను సుప్రీం కోర్టు తక్షణమే బహిర్గతం చేయాలన్న న్యాయస్థానం మాటను ఎస్బిఐ బ్యాంక్ ధిక్కరించడాన్ని నిరసన తెలిపారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలోని ఎస్బిఐ బ్యాంకు ముందు సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ జిల్లా కార్యదర్శి వై యాకయ్యలో నిరసన తెలిపారు. పలువురు నాయకులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్