గోటితో వోలిచిన తలంబ్రాల బియ్యం

2632చూసినవారు
గోటితో వోలిచిన తలంబ్రాల బియ్యం
ఆర్జీ1 లేడిస్ క్లబ్ అద్వర్యంలో భద్రాచలంలో జరుగు శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవానికి బుధవారం లేడిస్ క్లబ్ అధ్యక్షురాలు చింతల లక్ష్మి శ్రీనివాస్ అధ్యక్షతన వడ్లను గోటితో వోలిచి తలంబ్రాల బియ్యం ఎర్పాటు చేశారు. శ్రీ సీతా రాముల కళ్యాణ మహోత్సవ వేడుకలకు సామూహికంగా శ్రీరామా నామము జపిస్తూ వడ్లను గోటితో వోలిఛి తలంబ్రాల బియ్యముగా మార్చి పంపించడం ఎంతో అదృష్టమని వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్