కార్మిక కుటుంబాలతో జిఎం ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం

72చూసినవారు
రామగుండం రీజియన్ పరిధిలో 1, 2, 3, డివిజన్లలో కార్మిక కుటుంబాలకు శుద్ధిచేసిన జలాలు యాజమాన్యం అందించడం లేదని ఆర్1జి బ్రాంచ్ కార్యదర్శి మెండే శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం డివిజన్ లోని కార్మికులు సిఐటియు నాయకులతో ఆర్జీ1 జిఎం కార్యాలయం ముట్టడించారు. రాష్ట్ర అధ్యక్షులు రాజారెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఆరెపల్లి రాజమౌళి, ఆసరి మహేష్, ఎస్. కె గౌస్, శంకర్, వంగల రాములు, రాజు, సురేష్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్