ముస్తాబాద్ లో బిజెపి నేతల ఇంటింటి ప్రచారం (వీడియో)

81చూసినవారు
బడుగు బలహీనవర్గాలు సంక్షేమ ఫలాలు పొందాలంటే బిజెపికి ఓటేయండని బిజెపి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలాధ్యక్షుడు అంజా గౌడ్ అన్నారు. ఆదివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి నాయకుడు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బండి సంజయ్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్